Its a blog maintained by Public Relations Officer, State Information Center, Telangana Bhavan, New Delhi providing with news updates on Telangana State
జాతిపిత గాంధీజి 151వ జయంతి
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
జాతిపిత గాంధీజి 151వ జయంతి సందర్భంగా..తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్, ఘన నివాళులు అర్పించారు.
తేదీ: 06-08-2020 ఢిల్లీ ఆచార్య జయశంకర్ 86 వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ , ప్రత్యేక ప్రతినిధి సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి న్యూ ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఉద్యమానికి నాయకుడు కావాలని కేసీఆర్ లాంటి వ్యక్తి తోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయన భావించారు. నూతన రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు ప్రొఫెసర్ గారి ఆశయ సాధన కోసం వివిధ పథకాలన్ని, అన్ని రంగాల ప్రజలకు చేయూత అందించే విధంగా ప్రవేశ పెట్టారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు, వికలాంగులకు, రైతులకు అందిస్తున్న పధకాలు జాతీయ , అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాయి. నిన్న జరిగిన కాబినెట్ లో తీసుకున్నా నిర్ణయం ద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రో. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. అభివృద్ధి , సంక...
ప్రజాకవి, పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి 106 వ జయంతిని పురస్కరించుకుని న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ఘ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Press Release Date:-05-12-2019 Smt. Satyavathi Rathod, Minister for ST Welfare, Woman and Child Welfare, Telangana State along with Smt. Kavitha, Member of Parliament (Lok Sabha) and Sri Banda Prakash, MP (Rajya Sabha) has called on Smt. Smriti Irani, Union Minister for Textiles today in her chambers in Parliament. Sri Jagadesshwar, IAS, Principal Secretary to Government, W&CW and Dr. Gaurav Uppal, IAS, Resident Commissioner, Telangana Bhavan were present. The Minister of Telangana has requested the Union Minister to extend financial support for various woman and child welfare schemes implemented in Telangana దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని పార్లమెంట్ లో కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీలు బండ ప్రకాశ్, మాలోతు కవిత, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణల...
Comments
Post a Comment